తీర్ధ ప్రసాదం



తీర్ధ ప్రసాధాల్లో నాలుగు  రకాలు ఉంటాయి .

1.జల తీర్ధం

2.కషయ  తీర్ధం

3.పంచామృత తీర్ధం

4.పానకా తీర్ధం

       
జల తీర్ధం
       
          ఈ తీర్ధం  ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు  నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు  పయనించకుండా అడ్డుపడుతుంది .

        కషాయ తీర్ధం

    ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు  ముకాంబిక  దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా  కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .

    పంచామృత అభిషేక తీర్థం

     పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది .

    పానకా తీర్ధం

            శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా  పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి  దేవునిగా ఖ్యాతినర్జించారు ..

         కారణం స్వామికి పానకాన్ని  నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .

 పానకా తీర్ధాన్ని సేవిస్తే....

  దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .

దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .

రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు

రుమాటిజం ,ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .

నీరసం దరిచేరదు .

ఆకలి బాగా వేస్తుంది

దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .

జేవితంలో శత్రువుల బాధ ఉండదు

బుద్ది చురుకుగా పని చేస్తుంది

జ్ఞాపకశక్తి  పెరుగుతుంది .




No comments:

Post a Comment